అహ్మదాబాద్‌లో హింసాకాండకు దిగిన వలస కార్మికులు
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులు శుక్రవారం రాత్రి వీధుల్లో బీభత్సం సృష్టించారు. తమను స్వస్థలాలకు చేర్చాలని అంటూ రోడ్డు మీద నిలిపిన తోపుడుబండ్లను ధ్వంసం చేశారు. అల్లర్లకు దిగిన పలువురు వలస కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్ వ…
పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి: సీఎం కేసీఆర్‌
పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. టెన్త్‌ పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేస్తున్నాం. మందిరాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీలు అన్ని మూసివేయాలని అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు సహకరించాలని కోరుతున్నాం. ఈ నెల 25వ తేదీన ఉగాది పండగ సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని ప్రజల కోసం లై…
విశ్వాస పరీక్షకు మేమెప్పుడూ సిద్ధమే: జితు పట్వారీ
అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు మేమెప్పుడూ సిద్దమేనని కాంగ్రెస్‌ నేత జితు పట్వారీ స్పష్టం చేశారు. రేపు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జితు పట్వారీ మీడియాతో మాటాడారు. సీఎం కమల్‌నాథ్‌ ఈ విషయం ఇప్పటికే చెప్పారు. కిడ్నాప్‌నకు గురైన ఎమ్మెల్యేలను ఖచ్చితంగా …
మనసున్న మారాజు!
సాయం చేయాలంటే ధనవంతులే అయి ఉండనక్కర్లేదని, పెద్ద మనసుంటే చాలునని నిరూపించారు హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మట్టపల్లి గ్రామనివాసి సిరిపురం విశ్వనాథం. ఆపదలో ఉన్నవారికి ఐదువేలో పదివేలో సాయం చేయాలంటే ఐశ్వర్యవంతులు కూడా ఎంతో ఆలోచించే ఈ రోజుల్లో దాదా పు 78ఏండ్ల వయస్సున్న ఈ చిరువ్యాపారి మాత్రం ఏకంగా 50 లక్షల ర…
సుప్రీంకోర్టుకు చేరిన మరాఠా రాజకీయం..
మహారాష్ట్ర రాజకీయం ఆఖరికి సుప్రీంకోర్టుకు చేరింది. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తక్కువ సమయం ఇవ్వడంపై శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ బీజేపీకి 48 గంటల సమయం ఇవ్వడం, ఇతర పార్టీలకు(శివసేన, ఎన్సీపీ) 24 గంటల సమయం ఇవ్వడంపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో …